కోవిడ్ 19: మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం రద్దీ
- December 21, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలు నిత్యం రద్దీగా వుంటున్నాయి. మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పౌరులు అలాగే నివాసితులు పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు మూడో డోస్ కోసం వస్తున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ బిల్డింగ్ (విలాయత్ ఆఫ్ సీబ్) సహా పలు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు