ఉద్యోగులకు వారానికొకసారి యాంటీ PCR టెస్ట్

- December 22, 2021 , by Maagulf
ఉద్యోగులకు వారానికొకసారి యాంటీ PCR టెస్ట్

యూఏఈ: అబుధాబిలోని ప్రభుత్వ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు వారానికొకసారి తప్పకుండా PCR పరీక్ష చేయించుకోవాలని రూల్ విధించారు.డిసెంబరు 26 ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. కరోనా ఎఫెక్ట్ మళ్లీ పెరగటం,ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మళ్లీ కోవిడ్ భయం మొదలైంది.ఈ క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కరోనా వ్యాప్తి గతంలో మాదిరిగా ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com