చట్టాల్ని ఉల్లంఘించిన 713 మందిపై బహిష్కరణ
- December 22, 2021
కువైట్: ఏడు రోజుల్లో 718 మందిపై బహిష్కరణ వేటు వేసి, దేశం నుంచి బయటకు పంపేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇనిస్ట్టిట్యూషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అల్ అలి సూచనల మేరకు, చట్టాల్ని ఉల్లంఘించిన 713పై ఈ వేటు పడింది. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ బహిష్కరణలు జరిగాయి. బహిష్కరణకు గురైనవారిలో 311 మంది పురుషులు కాగా, 402 మంది స్త్రీలున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!