నిమ్మకాయల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నం . పట్టుకున్న పోలీసులు
- December 24, 2021
యూఏఈ: నకిలీ నిమ్మకాయల్లో దాచిన 58 మిలియన్ దిర్హాంల డ్రగ్స్ ను దుబాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,160,500 క్యాప్టాగన్ ట్యాబెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటి విలువ 58 మిలియన్ దిర్హామ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. "66"గా పిలువబడే ఈ ప్రోయాక్టివ్ ఆపరేషన్ను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ నిర్వహించింది. నిందితులు నిమ్మకాయల పెట్టెలు, ప్లాస్టిక్ డ్రగ్ కంటైనర్లలో నకిలీ నిమ్మకాయలను ఉంచారు. అందులో డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







