అబుధాబి: 2,794 మంది కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 26, 2021
అబుధాబి: 4 కంపెనీల్లోని 2,794 మంది కార్మికులకు 40 మిలియన్ దిర్హాలు బకాయిల చెల్లింపును అబుధాబి లేబర్ కోర్టు క్లియర్ చేసింది. క్లెయిమ్ల నమోదును సులభతరం చేయడంతోపాటు కేసుల విచారణకు అబుధాబి న్యాయ శాఖ (ADJD) మొబైల్ లేబర్ కోర్టును ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా కార్మికులు ఉండే చోటుకు వెళ్లి వారి హక్కులను కాపాడటంతోపాటు వారికి సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. రికార్డు సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని అవలంబించామని అబుధాబి లేబర్ కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి, అబుధాబి న్యాయ శాఖ ఛైర్మన్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై కార్మికుల్లో విశ్వాసాన్ని బలపరిచే విధంగా లేబర్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.
తాజా వార్తలు
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!







