బహ్రెయిన్ లో వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III స్టార్ట్స్
- January 04, 2022
బహ్రెయిన్: లేబర్ - యజమానుల మధ్య కమిట్ మెంట్స్, కార్మిక వివాదాలను తగ్గించడానికి వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్(డబ్ల్యుపిఎస్) ఫేజ్-III ని ప్రారంభించారు. దీని ద్వారా పూర్తి పారదర్శకతతో కార్మికుల హక్కులకు హామీ లభించనుంది. వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III అమలుతో కార్మికులకు ఆలస్యమైన జీతాల చెల్లింపు సమస్య తొలగించడానికి దోహద పడుతుంది.
సిస్టమ్ చేరినప్పటి నుండి అన్ని రకాల మేనేజ్ మెంట్స్ (500+ కార్మికులతో CRS), 88% యజమానులతో (50-499 మంది కార్మికులతో CRS) జీతాల చెల్లింపులను పూర్తి చేశారు.
యజమాని, ఉద్యోగి మధ్య సంతకం చేసిన ఉపాధి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కార్మికుల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణలో WPS వ్యవస్థ ఒక పెద్ద మార్పుగా భావించబడుతుంది. WPS వ్యవస్థతో వివిధ వాణిజ్య రంగాలు, కార్యకలాపాలలో LMRAతో నమోదు చేయబడిన అన్ని సంస్థలకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









