బహ్రెయిన్ లో వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III స్టార్ట్స్
- January 04, 2022
బహ్రెయిన్: లేబర్ - యజమానుల మధ్య కమిట్ మెంట్స్, కార్మిక వివాదాలను తగ్గించడానికి వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్(డబ్ల్యుపిఎస్) ఫేజ్-III ని ప్రారంభించారు. దీని ద్వారా పూర్తి పారదర్శకతతో కార్మికుల హక్కులకు హామీ లభించనుంది. వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫేజ్-III అమలుతో కార్మికులకు ఆలస్యమైన జీతాల చెల్లింపు సమస్య తొలగించడానికి దోహద పడుతుంది.
సిస్టమ్ చేరినప్పటి నుండి అన్ని రకాల మేనేజ్ మెంట్స్ (500+ కార్మికులతో CRS), 88% యజమానులతో (50-499 మంది కార్మికులతో CRS) జీతాల చెల్లింపులను పూర్తి చేశారు.
యజమాని, ఉద్యోగి మధ్య సంతకం చేసిన ఉపాధి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కార్మికుల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణలో WPS వ్యవస్థ ఒక పెద్ద మార్పుగా భావించబడుతుంది. WPS వ్యవస్థతో వివిధ వాణిజ్య రంగాలు, కార్యకలాపాలలో LMRAతో నమోదు చేయబడిన అన్ని సంస్థలకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







