వలసదారులకు వ్యక్తిగతంగా హాజరై చెల్లింపు తప్పనిసరి: పిఎఎం
- January 06, 2022_1641472384.jpg)
కువైట్: కువైట్లోని విదేశీ కార్మికులు, వ్యక్తిగతంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వద్దకు చేరుకుని, చెల్లింపులు చేసిన ట్రావెల్ స్టేటస్ని సరి చేసుకోవాలని అథారిటీస్ సూచించడం జరిగింది. పిఎఎం అధికార ప్రతినిథి అస్సెల్ అల్ మాజ్యాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో వుండడానికి అనుగుణంగా వారు వున్నారా.? లేదంటే, దేశం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నారా.? అన్నదానిపై కార్మికులు తమ స్టేటస్లో స్పష్టం చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!