200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- January 10, 2022
మస్కట్: సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.మొత్తం 229 ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో 70 మంది విదేశీయులు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ జనవరి 11న అధికారం చేపట్టిన దరిమిలా, అదే రోజు ఈ క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!