హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత
- January 13, 2022
కువైట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ అప్రమత్తం అయ్యింది. హెల్త్ మినిస్ట్రీ సూచించిన నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 679,552 మార్కెట్ లు,షాప్స్, సంస్థలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆరోగ్య అవసరాలను పాటించని 87,989 సంస్థలకు వార్నింగ్ ఇవ్వగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైన 13,680 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో 1,115 దుకాణాలను హెల్త్ రిక్వైర్ మెంట్ అమలును పర్యవేక్షించే కమిటీ మూసివేయించింది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?