కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం
- January 13, 2022
మస్కట్ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సైకిల్లో (1-4 క్లాసులు) పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ మొదలు పెట్టాలని సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని పాఠశాలలను సుప్రీం కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి రానుంది. 4 వారాల పాటు అమలులో ఉంటుందని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!