యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు
- January 13, 2022
యూఏఈ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ ను మరో వారం పాటు పొడిగించారు. దీంతో జనవరి 21 వరకు క్లాసులను ఇప్పటి మాదిరిగానే రిమోట్గా నిర్వహించబడతాయి. అలాగే వ్యక్తిగత పరీక్షలను జనవరి 28 వరకు వాయిదా వేశారు. కోవిడ్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఉన్న 100 శాతం స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!