కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 5 హోటళ్ళపై చర్యలు
- January 14, 2022మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఐదు హోటళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 నిబంధనల్ని పాటించకపోవడం వల్లనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని హోటళ్ళు, టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?