5 - 11 వయస్సు పిల్లలకు వ్యాక్సిన్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం
- January 19, 2022బహ్రెయిన్: 19 జనవరి నుండి 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలనుకునే తల్లిదండ్రులందరినీ బీఅవేర్ యాప్ లేదా మంత్రిత్వ శాఖ వెబ్సైట్: healthalert.gov.bh ద్వారా నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. సీ్త్ర మాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ను అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ కోసం నమోదు చేయడానికి చట్టపరమైన సంరక్షకుని సమ్మతి అవసరం. అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు పిల్లలతోపాటు తప్పనిసరిగా పెద్దలు కూడా ఉండాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ