మనీ లాండరింగ్: 9 మంది సభ్యుల ముఠాపై విచారణ
- January 19, 2022
యూఏఈ: మోసాలు, దొంగతనాల ద్వారా సేకరించిన సొమ్ము ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాని కోర్టుకు రిఫర్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఉద్యోగులుగా వ్యవహరిస్తూ, ఖాతాదారుల్ని నిందితులు దోచుకుంటున్నట్లు విచారణలో తేలింది. బాధితుల బ్యాంక్ అక్కౌంట్ల సమాచారాన్ని వివిధ రూపాల్లో సేకరించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే, ఆయా బ్యాంకుల్ని ఫోర్జరీ ద్వారా నిందితులు కొల్లగొట్టినట్లు కూడా అభియోగాలున్నాయి. నిందితులకు అత్యధికమైన స్థాయిలో శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు పబ్లిక్ప్రాసిక్యూషన్ పేర్కొంది. 300,000 దిర్హాములకు తగ్గకుండా 10,000,000 దిర్హాములకు మించకుండా నిందితులకు జరీమానా పడాల్సి వుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..