ఇండియన్ ఎంబసీలో వర్చువల్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
- January 21, 2022
కువైట్: కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్, మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 26న ఇండియన్ ఎంబసీ భారత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఎంబసీ ప్రాంగణంలో జరిగే ఈవెంట్కు భారతీయ ప్రవాసులు, భారతీయ స్నేహితులందరినీ వర్చువల్ గా పాల్గొనాలని ఆహ్వానిస్తోంది. రాయబారి సిబి జార్జ్ ఉదయం 9 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవనీయులైన రాష్ట్రపతి సందేశాన్ని చదువుతారు. జనవరి 26న ఉదయం 9:00 గంటల నుండి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వర్చువల్గా పాల్గొని జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని ఎంబసీ అందరినీ ఆహ్వానిస్తోంది. ఈవెంట్ ను ఎంబసీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈవెంట్ కోసం జూమ్ లింక్ https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







