ఇండియన్ ఎంబసీలో వర్చువల్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
- January 21, 2022
కువైట్: కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్, మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 26న ఇండియన్ ఎంబసీ భారత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఎంబసీ ప్రాంగణంలో జరిగే ఈవెంట్కు భారతీయ ప్రవాసులు, భారతీయ స్నేహితులందరినీ వర్చువల్ గా పాల్గొనాలని ఆహ్వానిస్తోంది. రాయబారి సిబి జార్జ్ ఉదయం 9 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవనీయులైన రాష్ట్రపతి సందేశాన్ని చదువుతారు. జనవరి 26న ఉదయం 9:00 గంటల నుండి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వర్చువల్గా పాల్గొని జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని ఎంబసీ అందరినీ ఆహ్వానిస్తోంది. ఈవెంట్ ను ఎంబసీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈవెంట్ కోసం జూమ్ లింక్ https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







