COVID పుకార్లను వ్యాప్తి చేస్తే SR1 మిలియన్ల ఫైన్
- January 21, 2022
సౌదీ: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, అప్లికేషన్లలో COVID-19 గురించి పుకార్లు వ్యాప్తి చేయకుండా సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరోనావైరస్ గురించి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లయితే జరిమానా కింది SR100,000 -SR1 మిలియన్ల మధ్య జరిమానా లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ, 5 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవే ఉల్లంఘన పునరావృతమైతే, పెనాల్టీ రెట్టింపు చేయబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







