250 దినార్లతో 60 ప్లస్ వర్క్ పర్మాట్ రెన్యువల్?
- January 21, 2022
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త డ్రాఫ్టుని 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలస కార్మికుల వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం సిద్ధం చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదుపరి సమావేశంలో ఈ డ్రాఫ్టుని ప్రవేశపెడతారు. 250 దినార్లను రెన్యువల్ పీజుగా నిర్ణయించారు. వోటింగ్ తర్వాత లేబర్ డిపార్టుమెంట్లకు పంపడం జరుగుతుంది అమలు కోసం.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు