గల్ఫ్ లో అతిపెద్ద చేపల మార్కెట్ ‘ఫిష్ ఐలాండ్’ ప్రారంభం
- January 25, 2022
సౌదీ: గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద చేపల ద్వీపమైన ఫిష్ ఐలాండ్ను తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయీఫ్ ఖతీఫ్లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బిజినెస్ ను ప్రోత్సహించడంతోపాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను అందించడం కోసం ఫిష్ ఐలాండ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రిటైల్ దుకాణాలు, హోల్సేల్ వ్యాపారులకు సైడ్ యార్డ్, ఇన్వెస్ట్మెంట్ సైట్లు, ఐస్ ఫ్యాక్టరీ, స్టోరేజ్ అండ్ కూలింగ్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







