గల్ఫ్ లో అతిపెద్ద చేపల మార్కెట్ ‘ఫిష్ ఐలాండ్’ ప్రారంభం
- January 25, 2022
సౌదీ: గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద చేపల ద్వీపమైన ఫిష్ ఐలాండ్ను తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయీఫ్ ఖతీఫ్లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బిజినెస్ ను ప్రోత్సహించడంతోపాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను అందించడం కోసం ఫిష్ ఐలాండ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రిటైల్ దుకాణాలు, హోల్సేల్ వ్యాపారులకు సైడ్ యార్డ్, ఇన్వెస్ట్మెంట్ సైట్లు, ఐస్ ఫ్యాక్టరీ, స్టోరేజ్ అండ్ కూలింగ్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







