మస్కట్లో 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ సీజ్
- January 25, 2022
ఒమన్: 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ ను మస్కట్ - కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) సీజ్ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, రాయల్ ఒమన్ పోలీస్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే ప్రముఖ సంస్థపై దాడి చేశారు. అక్కడ నిల్వ చేసిన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీఏ లోని ఒక అధికారి చెప్పారు. సీజ్ చేసిన వాటిల్లో ఎలక్ట్రికల్ పరికరాలు, వైర్లు, ఎలక్ట్రిక్ బల్బుల వంటివి ఉన్నాయన్నారు. ఈసందర్భంగా నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులను తయారు చేస్తున్న స్కిల్డ్ లేబర్ ను అరెస్ట్ చేశారు. దాడులు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. నకిలీ వస్తువులను అమ్మే వారి వివరాలను తెలియజేయాలని ప్రజలను సీపీఏ కోరింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు