విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంపై మార్పులు చేసిన సౌదీ అరేబియా
- January 25, 2022
మస్కట్: విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీ అరేబియాకి రీఎంట్రీ వీసాని తీసుకోవాల్సి వుంటుంది. ఒమన్ సుల్తానేట్లో సౌదీ అరేబియా ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి వుంటుంది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీకి బదులుగా ఈ మార్పు చేయడం జరిగింది. ఈ మేరకు ఓసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినాగానీ, ఎంట్రీ వీసాని పొందాల్సిందేనని ఓసిసిఐ స్పష్టం చేసింది. మస్కట్లోని సౌదీ అరేబియా ఎంబసీ జారీ చేసిన మెమొరాండమ్ నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!