అతి త్వరలో ప్రారంభం కానున్న జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్
- January 26, 2022
కువైట్: జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ నిర్వాహకులు, ‘రిటర్నింగ్’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందనీ, వాటన్నిటినీ అధిగమించి, తిరిగి సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ కేంద్రం తిరిగి తెరబడ్తోందని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!