సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్
- January 27, 2022
సౌదీ: భారత్ , సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా ఇండియా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో రెండు దేశాల మధ్య 24.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 94 శాతం అధికం కావడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!