సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్

- January 27, 2022 , by Maagulf
సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్

సౌదీ: భారత్ , సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా ఇండియా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో రెండు దేశాల మధ్య 24.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగింది.  గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 94 శాతం అధికం కావడం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com