ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ
- January 27, 2022యూఏఈ: త్వరలో ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనుంది యూఏఈ. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిబంధన తీసుకురానున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఏయే పదార్థాలతో ఆ ఆహార పదార్థాలు తయారయ్యాయి? వాటి ద్వారా లభించే కేలరీలు ఎన్ని? లాంటి పూర్తి వివరాలు ఇకపై లేబుళ్ళ రూపంలో ఆయా ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!