అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్
- January 29, 2022
కువైట్: న్యాయమూర్తుల అవినీతికి సంబంధించి కోర్టు ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 9న విచారణ జరపనుంది. జడ్జిలు, లాయర్లు, వ్యాపరవేత్తలు ఓ కేసులో నిందితులుగా తేలారు. వీరికి కింది న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఖరీదైన వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో కఠినమైన జరీమానాలు విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అభియోగాలు మోపబడిన ఆరుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సరెండర్ అయిపోయారు. తమను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దోషులకు 4 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించింది. కాగా, జరీమానాలు 9000 నుంచి 400,000 దినార్ల వరకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్