దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 30, 2022
దోహా: దోహా లో జనవరి 28న(శుక్రవారం) 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి కార్యాలయం ఆదేశాలతో ఇండియన్ సాంస్కృతిక సంస్థ భారత కార్మికుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించగా..అందులో భాగంగా జాతీయ గీతం అనంతరం తెలుగు పాట ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం డప్పు చప్పుడులతో ఒక మంచి సందేశాత్మక పాటను ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని శ్యామ్ పసుపుల, రాజు తడెపు, మల్లేష్, లింగం, శేఖర్, రాజన్న విజయంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి