దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 30, 2022
దోహా: దోహా లో జనవరి 28న(శుక్రవారం) 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి కార్యాలయం ఆదేశాలతో ఇండియన్ సాంస్కృతిక సంస్థ భారత కార్మికుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించగా..అందులో భాగంగా జాతీయ గీతం అనంతరం తెలుగు పాట ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం డప్పు చప్పుడులతో ఒక మంచి సందేశాత్మక పాటను ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని శ్యామ్ పసుపుల, రాజు తడెపు, మల్లేష్, లింగం, శేఖర్, రాజన్న విజయంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







