దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 30, 2022
దోహా: దోహా లో జనవరి 28న(శుక్రవారం) 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి కార్యాలయం ఆదేశాలతో ఇండియన్ సాంస్కృతిక సంస్థ భారత కార్మికుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించగా..అందులో భాగంగా జాతీయ గీతం అనంతరం తెలుగు పాట ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం డప్పు చప్పుడులతో ఒక మంచి సందేశాత్మక పాటను ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని శ్యామ్ పసుపుల, రాజు తడెపు, మల్లేష్, లింగం, శేఖర్, రాజన్న విజయంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









