డిజిటల్ సౌదీ పెవిలియన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- January 31, 2022
సౌదీ అరేబియా: రియాద్లో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు డిజిటల్ గర్నమెంట్ అథారిటీ నేతృత్వంలో జరగనున్న లీప్ కాన్ఫరెన్స్ (గ్లోబల్ టెక్నికల్ ఈవెంట్) సందర్భంగా 30 ప్రభుత్వ ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. డిజిటల్ గవర్నమెంట్ విభాగంలో సౌదీ అరేబియా సాధించిన విజయాల్ని ఈ వేదికపై ప్రస్తావిస్తారు.రిపబ్లిక్ ఇస్టోనియా,సుల్తానేట్ ఒమన్ తదితర దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







