డిజిటల్ సౌదీ పెవిలియన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- January 31, 2022
సౌదీ అరేబియా: రియాద్లో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు డిజిటల్ గర్నమెంట్ అథారిటీ నేతృత్వంలో జరగనున్న లీప్ కాన్ఫరెన్స్ (గ్లోబల్ టెక్నికల్ ఈవెంట్) సందర్భంగా 30 ప్రభుత్వ ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. డిజిటల్ గవర్నమెంట్ విభాగంలో సౌదీ అరేబియా సాధించిన విజయాల్ని ఈ వేదికపై ప్రస్తావిస్తారు.రిపబ్లిక్ ఇస్టోనియా,సుల్తానేట్ ఒమన్ తదితర దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!