డిజిటల్ సౌదీ పెవిలియన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- January 31, 2022
సౌదీ అరేబియా: రియాద్లో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు డిజిటల్ గర్నమెంట్ అథారిటీ నేతృత్వంలో జరగనున్న లీప్ కాన్ఫరెన్స్ (గ్లోబల్ టెక్నికల్ ఈవెంట్) సందర్భంగా 30 ప్రభుత్వ ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. డిజిటల్ గవర్నమెంట్ విభాగంలో సౌదీ అరేబియా సాధించిన విజయాల్ని ఈ వేదికపై ప్రస్తావిస్తారు.రిపబ్లిక్ ఇస్టోనియా,సుల్తానేట్ ఒమన్ తదితర దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







