200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా
- February 03, 2022
సౌదీ అరేబియా: 200 నగరాల్ని, గవర్నరేట్లను 76 మార్గాల ద్వారా కలిపే లింక్ ప్రాజెక్టుని సౌదీ అరేబియా ప్రారంభించింది. 6 మిలియన్ల మంది ప్రయాణీకుల్ని 300 బస్ స్టాపుల ద్వారా 76 రూట్లలో 200 నగరాలు మరియు గవర్నరేట్ల ద్వారా తరలించేలా దీన్ని రూపొందించారు. 560 బస్సులు 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఏడాది కాలంలో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..