నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి
- February 04, 2022
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (పిఎఎమ్)తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశమయ్యారు. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇండియన్ నర్సులకు సంబంధించిన అంశాలు, డొమెస్టిక్ వర్కర్స్ అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని నిర్ణయించారు. భారతదేశం, కువైట్ మధ్య మానవ వనరుల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









