భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 07, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత లక్ష లోపు కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 83 వేల 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయని వెల్లడించింది. కేరళలో కొత్తగా 378 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్ కేసులుండగా 2.62 శాతంగా ఈ కేసులున్నాయని పేర్కొంది. 7.25 శాతానికి చేరుకున్న రోజువారీ పాజిటివిటి రేటు చేరుకోగా దేశంలో ఇప్పటివరకు 4,22,72,014 కేసులు నమోదయ్యాయి. 5,02,874 మరణాలు సంభవించాయి. దేశంలో 96.19 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. ఆదివారం కరోనా నుంచి 1,99,054 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 4,06,60,202 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







