పని ప్రాంతాల్లో పూర్తి సామర్థ్యంతో సిబ్బందికి అనుమతి
- February 15, 2022
కువైట్: కువైట్ క్యాబినెట్, పూర్తి సామర్థ్యంతో సిబ్బంది పని ప్రాంతాల్లో పని చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.ప్రజా రవాణా పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకుల్ని తీసుకెళ్ళవచ్చు. మసీదుల్లోకి అనుమతిస్తారు, భౌతిక దూరం నిబంధనలు తొలగిస్తారు. సోషల్ గేదరింగ్స్ విషయంలోనూ నిబంధనలను సడలించారు. అయితే హెల్త్ ప్రోటోకాల్స్ పాటించాలి.ఫిబ్రవరి 20 నుంచి ఈ వెసులుబాట్లు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







