పని ప్రాంతాల్లో పూర్తి సామర్థ్యంతో సిబ్బందికి అనుమతి
- February 15, 2022
కువైట్: కువైట్ క్యాబినెట్, పూర్తి సామర్థ్యంతో సిబ్బంది పని ప్రాంతాల్లో పని చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.ప్రజా రవాణా పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకుల్ని తీసుకెళ్ళవచ్చు. మసీదుల్లోకి అనుమతిస్తారు, భౌతిక దూరం నిబంధనలు తొలగిస్తారు. సోషల్ గేదరింగ్స్ విషయంలోనూ నిబంధనలను సడలించారు. అయితే హెల్త్ ప్రోటోకాల్స్ పాటించాలి.ఫిబ్రవరి 20 నుంచి ఈ వెసులుబాట్లు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







