వారం రోజుల్లో ఎక్స్‌పో 2020 దుబాయ్‌ని సందర్శించిన 1M సందర్శకులు

- February 15, 2022 , by Maagulf
వారం రోజుల్లో ఎక్స్‌పో 2020 దుబాయ్‌ని సందర్శించిన 1M సందర్శకులు

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్, పెద్దయెత్తున సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 14 నాటికి మొత్తంగా 13,457,400 మంది సందర్శకులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వారంలో 1 మిలియన్ సందర్శకులు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వర్చువల్ పద్ధతిలో ఎక్స్‌పోని సందర్శించినవారి సంఖ్య 121 మిలియన్లకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com