వారం రోజుల్లో ఎక్స్పో 2020 దుబాయ్ని సందర్శించిన 1M సందర్శకులు
- February 15, 2022
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, పెద్దయెత్తున సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 14 నాటికి మొత్తంగా 13,457,400 మంది సందర్శకులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వారంలో 1 మిలియన్ సందర్శకులు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వర్చువల్ పద్ధతిలో ఎక్స్పోని సందర్శించినవారి సంఖ్య 121 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







