ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించిన మంత్రులు..
- March 30, 2016
సచివాలయంలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించారు. మొబైల్లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్ను రవాణా శాఖ రూపొందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించాలన్నారు. హైదరాబాద్లో నేరాలు 14 శాతం తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పని చేసే పరిస్థితి లేకుండే అన్నారు. సాంకేతిక వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









