పోర్టు సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు ..
- March 30, 2016
పోర్టు ఆధునీకరణ, సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు చేస్తామని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్ టన్నుల నుంచి125 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. ఆయిల్ బంకరింగ్పై 26శాతం నుంచి 0.5 శాతానికి పన్ను తగ్గిందని, చమురు వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలు నిర్మించినున్నట్లు తెలిపారు. భీమిలి దగ్గర రూ. 300 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్కు ప్రతిపాదనలు వచ్చాయని, పోర్టు ప్రాంతంలో రూ. 10 కోట్లతో తాత్కాలిక ఏసీ టెర్మినల్కు ప్రతిపాదనలు వచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









