అల్ జలిల ఫౌండేషన్ కు 10 మిలియన్ల దిర్హమ్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వితరణ
- March 30, 2016
ప్రపంచంలో అతిపెద్ద బంగారు,వజ్రాల ఆభరణాలు చిల్లర వర్తకదారులలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఒకటి వీరుఅల్ జలిల ఫౌండేషన్ కంపెనీ పలు సామాజిక బాధ్యత కార్యక్రమాలు నిర్వాహిస్తునందుకు, జన్యు వ్యాధులు మరియు లోపాలు లో పరిశోధనలకు మద్దతుగా ( ఆమెరిక డాలర్లలో 2.72 మిలియన్ ) 10 మిలియన్ల దినార్ల దానం చేశారు. ప్రపంచంలో తొమ్మిది దేశాలలో విస్తరించిఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సిఎస్ఆర్ విధానంగా, వ్యాపారంలో తాము పొందిన లాభాలలో తిరిగి సమాజసేవకు ఐదు శాతం ఖర్చు పెడతారు. యుఎఇ ప్రభుత్వం ప్రాథమిక అవసరాలు కోసం ఇస్తారు, ఈ డబ్బును అవసరమైన వైద్య పరిశోధన రంగంకు కేటాయిస్తారు. ఈ సహాయం ద్వారా పరిశోధన కోసం ఉపయోగపడుతుందని తద్వారా మొత్తం ప్రపంచ జనాభాకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జన్యు వ్యాధులు నిరోధానికి దోహదపడుతుందని అన్నారు.జన్యు వ్యాధులు మరియు లోపాలు, అరుదైన వ్యాధులు తోడై మానవాళికి ఆందోళనకరంగా తయారయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం జన్యు లోపాలు సంబంధము కలిగి ఉంటాయి 80 శాతం అరుదైన వ్యాధులు కారణంగా బాధపడుతున్నారు.మధ్యప్రాచ్యం యొక్క మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది 350 మిలియన్ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు."సుమారు అరుదుగా ఉండే ఈ వ్యాధుల ద్వారా ప్రభావితమైన 50 శాతం పిల్లలు గురవుతున్నారు. మరియు అరుదైన వ్యాధి తో బాధ పడుతున్నారని పిల్లల 30 శాతం పిల్లలు తమ ఐదవ పుట్టినరోజు చూడటానికి జీవించి ఉండకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ వ్యాధులు జీవితపు తొలి సంవత్సరాలలో సంభవించిన మరణాలు 35 శాతం నమోదవుతున్నాయని ఒక నివేదికలో చెప్పారు.మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహంమేడ్ ఒక ఉత్సవంలో 10 మిలియన్ దినార్లను ఒక చెక్ అల్ జలిల ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు అప్పగించారు."ఇది 10 మిలియన్ దినార్ల (అమెరిక డాలర్ల 2.72 మిలియన్) కు అల్ జలిల ఫౌండేషన్ కు ఈ చిన్న సహకారం ప్రకటించడం పట్ల నాకు అపారమైన ఆనందం కల్గిస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జన్యు వ్యాధులు మరియు లోపాలు పరిశోధనలకు మద్దతుగా తక్కువ కాలంల్ చాలా అభివృద్ధి చెందిన ఒక దేశంకు సహాయం చేయడం సంతృప్తిని ఇస్తుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహంమేడ్ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









