ఒమన్ దేశీయ విమానాల్లో పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- February 20, 2022
ఒమన్: ఒమన్ దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2021లో దేశీయ విమానాలలో మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో 100.8 శాతం వృద్ధి నమోదు అయింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశీయ విమానాల సంఖ్య నవంబర్ 2021 చివరి నాటికి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2020లో ఇదే కాలంతో పోలిస్తే అరైవల్ విమానాలు 66.7 శాతం, డిపార్చర్ విమానాలు 65.9 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!