దేశంలో పలు ప్రాంతాల్లో టోల్ రోడ్లను ప్రవేశపెట్టనున్న ఒమన్
- February 21, 2022
మస్కట్: దేశంలోని పలు రోడ్లను వినియోగించేందుకు వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రెటరీ (ట్రాన్స్పోర్ట్) వెల్లడించడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తెచ్చాక ఆయా రోడ్లపై టోల్ అమలు చేస్తారు. అల్ కామిల్ వా అల్ వాఫి, అల్ అష్కారాలను కలిపే రోడ్డు, విలాయత్ మక్షిన్ (దోఫార్), సౌత్ అల్ బతినా మరియు అల్ దఖ్లియాలను కలిపే రోడ్డు, బిద్బిద్ - నిజ్వా రోడ్డు ఇందులో వున్నాయి. జబాల్ అక్దర్కి కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే లింక్ అలాగే సౌత్ అల్ బతినా నుంచి రోడ్డుని కూడా ఏర్పాటు చేయనున్నారు. భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా రోడ్లను నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







