వాహనదారులకు శుభవార్త..
- February 23, 2022
హైదరాబాద్: పెండింగ్ చలాన్ వాహనదారులకు శుభవార్త చెప్పింది పోలీస్ శాఖ. భారీ స్థాయిలో రిబేట్ ప్రకటించింది. మార్చి ఒకటి నుంచి 30 వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్లో టూ వీలర్ వాహనదారులకు 25 శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం, తోపుడు బండ్లుక 20శాతం చెల్లింపుకు అవకాశం కల్పించింది. మీసేవా, ఆన్లైన్ గేవేల ద్వారా చెల్లించే ఛాన్స్ కల్పించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. మూడు కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదనను పోలీసు శాఖ తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు