15.5 మిలియన్ దినార్ల ప్రాజెక్టులు చేపట్టనున్న కేఓసీ
- February 25, 2022
కువైట్: జనవరిలో 15.5 మిలియన్ దినార్ల విలువైన 7 చమురు ప్రాజెక్టుల కోసం జరిగిన ఒప్పందాలపై కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) సంతకం చేసింది. ఈ మేరకు కువైట్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. అల్-అహ్మదీ స్పెషలైజ్డ్ హాస్పిటల్ భవనాలు,సివిల్ పనుల నిర్వహణ కోసం ఒక కాంట్రాక్ట్ 3.8 మిలియన్ దినార్లు.. పశ్చిమ కువైట్లో ఫ్లో లైన్స్ సంబంధిత పనుల స్థాపన కోసం 4.3 మిలియన్ దినార్ల కాంట్రాక్టులు ఇందులో ఉన్నాయి. కొత్త చమురు బావుల క్షేత్రాల గుర్తింపు, పలు కొత్త ప్రోగ్రామ్ లను అమలు చేయడానికి 4.2 మిలియన్ దినార్ల విలువైన ఒప్పందాలను చేసుకున్నట్లు కువైట్ ఆయిల్ కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు