కువైట్ నేషనల్ డే.. ఇండియన్ ఎంబసీ 2 రోజులు బంద్
- February 26, 2022
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబసీ అవుట్సోర్స్ సెంటర్లు మూసివేయనున్నట్లు ఎంబసీ వర్గాలు తెలిపాయి. కువైట్ సిటీ, ఫహాహీల్, జ్లీబ్ అల్ షుయౌఖ్ (అబ్బాసియా)లోని భారత రాయబార కార్యాలయం అవుట్సోర్సింగ్ CPV కేంద్రాలు ఫిబ్రవరి 25, 2022 (శుక్రవారం) కువైట్ జాతీయ దినోత్సవం, ఫిబ్రవరి 26, 2022 (శనివారం) విమోచన దినోత్సవం కారణంగా మూసివేయబడతాయన్నారు. అయితే, ఈ సమయంలో అత్యవసర కాన్సులర్ సేవలు కొనసాగుతాయని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







