మజ్జిగతో బోలెడు లాభాలు..
- February 27, 2022మజ్జిగను ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. కేవలం వేసవి కాలం లో మాత్రమే తీసుకోవాలనే ఆలోచన జారింది కాదు.. మజ్జిగలో సోడియం , క్యాల్షియం మూలకాలు మెండుగా ఉంటాయి.. వీటితో పాటు ప్రోటీన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని , పోషకాలను అందిస్తాయి.
మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనే కొలెస్ట్రాల్ స్థాయి , తగ్గుముఖం పడుతుంది.. అలాగే రక్తపోటు నియంత్రణ లో ఉంటుంది.ఎముకలకు కావాల్సిన బలాన్ని ఇసుతుంది.. మజ్జిగ శరీరంలో పేరుకు పోయిన మలినాలను బయటకు పంపుతుంది. అలాగే జీవ క్రియ రేటును పెంచి బరువు నియంత్రణ కు తోడ్పడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి సాయపడుతుంది. అజీర్తి, అసిడిటీ సమస్యలను తగ్గించి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు. రోజూ ఉదయం మజ్జిగ తీసుకుంటే ఫలితం ఉంటుంది. పైల్స్ సమస్యతో ఉన్నవారు గ్లాసు మజ్జిగలో అరా చెంచా సొంఠి పొడిని వేసుకుని తాగితే ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలు పడని వారు, మధుమేహులు , ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు. వేయించిన జీల కర్ర , ధనియాల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే చలువ చేయటం తో పాటు వాతం ,కఫము వాటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో కాస్తంత సొంఠి పొడి వేసి తాగితే ఆకలి పెరుగుతుంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?