బస్ ప్రమాదం: ఇద్దరు మృతి
- February 28, 2022
మస్కట్: నిజ్వా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఒమనీ విద్యార్థులు ఓ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఖ్లియా గవర్నేటులోని విలాయత్ఆఫ్ సమైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి. అల్ హబౌబ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల మృతి పట్ల నిజ్వా యూనివర్సిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో