ఫేక్ మెయిడ్ ఆఫీసుపై దాడి.. నలుగురు ఆసియన్లు అరెస్ట్
- March 05, 2022
కువైట్: ఫేక్ మెయిడ్ కార్యాలయాలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.ఫేక్ ఆఫీసులపై దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ నకిలీ మెయిడ్(పనిమనిషి) కార్యాలయంపై దాడులు చేసింది. దీన్ని నడుపుతున్న నలుగురు ఆసియా వాసులను అదుపులోకి తీసుకుంది. వారు నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాన్ని నడుపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనిమనుషులు ఫర్వానియా గవర్నరేట్లో రోజువారీ కూలీ ఆధారంగా పనిచేస్తున్నారని, వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







