విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్
- March 08, 2022
ఒమన్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంటే, వారిని షిఫ్టుల వారీగా విభజించేందుకు ఇండియన్ స్కూల్స్ సమాయత్తమవుతున్నాయి. కోవిడ్ సంబంధిత ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా, కోవిడ్ నిబంధనల మేర.. ఆయా సౌకర్యాలు సరిపోని కారణంగానే, ఈ షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ అన్న ఆలోచన తెరపైకొచ్చింది. ఈ ఆలోచనని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







