‘ఎండ్యూరెన్స్ ఫెస్టివల్’కు హాజరైన దుబాయ్ రూలర్, బహ్రెయిన్ రాజు
- March 14, 2022
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాల్గొన్నారు.శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ సిటీలో సెయిహ్ అల్ సలామ్లో ఈ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలేతో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ కప్ 15వ ఎడిషన్ ముగిసింది.షేక్ మహమ్మద్, కింగ్ హమద్ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు మద్దతు ఇచ్చే మార్గాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో UAE , బహ్రెయిన్లోని పలువురు క్రీడా అధికారులు, వ్యక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







