‘ఎండ్యూరెన్స్ ఫెస్టివల్’కు హాజరైన దుబాయ్ రూలర్, బహ్రెయిన్ రాజు
- March 14, 2022
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాల్గొన్నారు.శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ సిటీలో సెయిహ్ అల్ సలామ్లో ఈ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలేతో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ కప్ 15వ ఎడిషన్ ముగిసింది.షేక్ మహమ్మద్, కింగ్ హమద్ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు మద్దతు ఇచ్చే మార్గాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో UAE , బహ్రెయిన్లోని పలువురు క్రీడా అధికారులు, వ్యక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









