‘ఎండ్యూరెన్స్ ఫెస్టివల్’కు హాజరైన దుబాయ్ రూలర్, బహ్రెయిన్ రాజు
- March 14, 2022
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాల్గొన్నారు.శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ సిటీలో సెయిహ్ అల్ సలామ్లో ఈ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలేతో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ కప్ 15వ ఎడిషన్ ముగిసింది.షేక్ మహమ్మద్, కింగ్ హమద్ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు మద్దతు ఇచ్చే మార్గాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో UAE , బహ్రెయిన్లోని పలువురు క్రీడా అధికారులు, వ్యక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







