రెండేళ్ళ తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్
- March 14, 2022
కువైట్: రెండేళ్ళ విరామం తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కోవిడ్ నేపథ్యంలో రమదాన్ సంబంధిత కార్యక్రమాలపై గడచిన రెండేళ్ళుగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరుగుతుండడంతో పవిత్ర రమదాన్ మాసంలో పెద్దగా ఆంక్షలు లేకుండా అన్ని సంబరాలూ చేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి.అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







