డ్రైవ్ త్రూ కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రాలు: 50 దిర్హాముల రుసుము, 6 గంటల్లో ఫలితం
- March 17, 2022యూఏఈ: షార్జా సిటీ మునిసిపాలిటీ, అతి పెద్ద డ్రైవ్ త్రూ కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రం ప్రారంభమైనట్లు తెలిపింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఐదవ పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. సులభంగా, త్వరగా ఇక్కడ కోవిడ్ పరీక్షలు జరుగతాయి. 50 దిర్హాముల రుసుముతో జరిగే పరీక్షల ఫలితాలు ఆరు గంటల్లోనే వెల్లడవుతాయి. ఒకేసారి 16 వాహనాల్లో పరీక్షలు నిర్వహించడానికి వీలుంది. అన్ని రోజులూ ఉదయం 7.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 నిమిషాల వరకు ఈ కేంద్రం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!