కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం
- March 28, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో వున్న టెర్మినల్ 2 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు ఫైర్ ఫైటింగ్ బృందాలు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికైనా ఎలాంటి ప్రమాదమైనా సంభవించిందా.. అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. అయితే, ఈ ప్రమాదం కారణంగా విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ేవియేషన్ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం వున్న భవనానికి బదులుగా 4.3 మిలియన్ డాలర్లతో టెర్మినల్ 2 నిర్మాణం జరుగుతోంది. 25 మిలియన్ మంది ప్రయాణీకుల్ని ఏడాది కాలంలో ఈ టెర్మినల్ అకామడేట్ చేయగలుగుతుంది. 15,000 కొత్త ఉద్యోగాలు కువైటీలకు రానున్నాయి ఈ భవనం అందుబాటులోకి వస్తే. ఈ ఏడాది ఆగస్టు నాటికి దీన్ని పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









