రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- April 05, 2022
కువైట్: జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 35 మందిని అరెస్ట్ చేశారు. మరోపక్క, ట్రై పార్టీ కమిటీ 11 మంది వలసదారుల్ని అరెస్టు చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా ఈ వివరాల్ని వెల్లడించింది. అరెస్టయినవారిని సంబంధిత అథారిటీస్కి తదుపరి విచారణ నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









