డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- April 05, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 5,700 పైగా సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ట్యాబ్లెట్లను ముగ్గురు స్మగ్లర్ల వద్ద కనుగొన్నారు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ మేరకు ముగ్గురు పోలీసుల్ని అరెస్టు చేయడం జరిగింది. సముద్ర మార్గంలో నిందితులు దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో హాషిష్ అలాగే హెరాయిన్ వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









