భారత వ్యాపార దిగ్గజానికి చెందిన కంపెనీల్లో అబుధాబి సంస్థ భారీగా పెట్టుబడులు
- April 08, 2022
అబుధాబి: అబుధాబికి చెందిన అంతర్జాతీయ హోల్డింగ్స్ కంపెనీ, భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన మూడు కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. బ్లూమ్బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, 77 బిలియన్ రూపాయల్ని ఎమిరేటీ పబ్లిక్ జాయింట్ స్టాక్ ఎక్స్ఛేంజీ కంపెనీ ద్వారా సమకూర్చుకుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు









